రైల్వే ట్రాక్ పై యువకుడు అత్మహత్య..

young boy suside

Advertisements

&NewLine;<p>నంద్యాల నూనెపల్లి రైల్వే ట్రాక్ పై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు&period; యువకుడు బాల నరసింహులు ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని మృతుడి తల్లి ఆరోపిస్తుంది&period; కొడుకు ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు&period; పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు&period; పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శరవేగంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. 16 మంది మృతి.

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ.