అప్పులు బాధలు తాళలేక వ్యక్తి ఆత్మహత్య..

suside

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీనివాస లాడ్జి లో వ్యక్తి ఆత్మహత్యకి పాల్పడ్డాడు&period; ఏలూరు జిల్లా పెదవేగి మండలం మండూరు నివాసి అట్లూరి గోపాలకృష్ణగా గుర్తించారు&period; ఆర్థిక ఇబ్బందులు వల్ల అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు&period; హనుమాన్ జంక్షన్ పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.

భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.

జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం.