నిత్యం ప్రజల్లో ఉంటూ భారతీయ జనతా పార్టీని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన బిజెపి నాయకులు మిగతా పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నా సమయంలో మా దుస్థితి చూసుకుంటుంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. ఇంటింటికి వెళ్లి మా అభ్యర్థికి ఓటేయండి అని అడిగే సమయంలో అయ్యా మాకు టికెట్ కావాలి అని దీక్షలు చేయాల్సిన పరిస్థితి దుస్థితి మాకు కలిగింది. అంటే మా నాయకత్వం ఏం చేస్తుంది మా నాయకులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు అసలు ఇంతవరకు కూడా ఏ రోజులో కూడా ప్రజా పోరాటంలో లేని వ్యక్తులు, ఇంతవరకు కూడా ఇక్కడున్న దుర్మార్గుడైన శాసనసభ్యున్ని ఎండగట్టని వ్యక్తులు మా పార్టీకి టికెట్ కావాలని అడుగుతున్నారు. మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ బిజెపి నాయకుల నిరాహార దీక్ష..
290
previous post





Total views : 57028