గజ్వేల్‌ ఎన్నికలు కురుక్షేత్రం లాంటివి – ఈటల

Etela Rajender

Advertisements

&NewLine;<p>హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో జరిగిందే ఇప్పుడు గజ్వేల్‌లోనూ జరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు&period; వర్గల్ సరస్వతీదేవి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు&period; ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు&period; ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… గజ్వేల్‌లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివన్నారు&period; ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు&period; బీఆర్ఎస్ ఎన్ని కుయుక్తులు&comma; కుట్రలు చేసినా గెలిచేది బీజేపీయే అన్నారు&period; గజ్వేల్‌లో ఏ పార్టీ అయినా సమావేశాలు పెట్టుకోవచ్చునని&comma; కానీ బీజేపీ సమావేశాలకు ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు&period; డబ్బులిచ్చి బీజేపీ సభకు రాకుండా చేస్తున్నారన్నారు&period; హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ ఇలాగే చేశారన్నారు&period; కానీ వారు ప్రలోభాలకు లొంగకుండా ధర్మాన్ని&comma; న్యాయాన్ని నిలబెట్టారన్నారు&period; ఈసారి గజ్వేల్‌లో అదే జరుగుతోందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..

మహిళల భద్రత, సాధికారత తమ పార్టీకి అత్యంత ముఖ్యమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.