చంద్రబాబునాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎక్స్ వేదిక

chandrababu

Advertisements

&NewLine;<p>తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సామాజిక అనుసంధాన ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు&period; ఢిల్లీలో చక్రం తిప్పిన వ్యక్తి ఇప్పుడు బెయిల్ పైన బయటకు వస్తే సత్యాన్ని&comma; ధర్మాన్ని&comma; న్యాయాన్ని బతకనిస్తారా&quest; అని తనదైన శైలిలో చురకలు అంటించారు&period; చంద్రబాబు పదేపదే తాను రాష్ట్రపతి&comma; ప్రధానులను నిర్ణయించానని&comma; ఢిల్లీలో చక్రం తిప్పానని చెబుతుంటారు&period; ఈ వ్యాఖ్యలతోనే విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.