బోయకొండ గంగమ్మకు మంత్రి పెద్ది రెడ్డి పట్టు వస్త్రాలు

Peddireddy-Ramachandra-Reddy

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా శరన్నవరాత్రులలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు&period; మంత్రికి ఆలయ అధికారులు చౌడేపల్లిలో శ్రీ బోయకొండ గంగమ్మకు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు&period; పూర్ణకుంభంతో స్వాగతం పలికారు&period;<br>అనంతరం అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం..

గజపతినగరంలో అదుపులేని ఇసుక అక్రమ రవాణా ..