Temple

ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు….

<p>సుబ్రహ్మణ్య షష్టి పురస్కరించుకుని ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు&period; శ్రీ మాణిక్యాంబ అమ్మ వారిని&comma; శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు&period; ఆలయ ప్రాంగణంలో à°—à°² శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని…

Read more

దేవాలయంలో హుండీ చోరీ..

<p>పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం నర్సీపురం గ్రామంలో రైల్వే స్టేషన్ సమీపంలోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హుండీ చోరీకి పాల్పడ్డారు&period; ఉదయము ఆలయానికి వచ్చిన భక్తులు తాళం పగలుగొట్టి వుండటాన్ని చూసి…

Read more

ఆలయంలో కొండచిలువలు కలకలం..

<p>నిర్మల్ జిల్లాలో కొండచిలువలు కలకలం సృష్టిస్తున్నాయి&period; బాసర అమ్మవారి ఆలయంలోని అక్షరాభ్యాస మంటపం ద్వారం ముందు ఇటీవల కొండ చిలువ కనిపించింది&period; తాజాగా బాసరలోని బొర్ర గణేష్ కాలనీలో పెద్ద కొండ చిలువ హల్ చల్ చేసింది&period; గొర్రెల కొష్టంలో సంచరిస్తూ…

Read more

దుర్గ గుడిలో విగ్రహం మాయం..

<p>దుర్గ గుడిలో విగ్రహం మాయమవడముపై గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు&period; కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో à°—à°¤ 30 సంవత్సరాలుగా గ్రామంలో పూజలు అందుకుంటున్న దుర్గమ్మ విగ్రహం ఈరోజు ఉదయం కనిపించకపోవడముతో గ్రామ ప్రజలు స్వామి భక్తులు ఆవేదన చెందారు&period;…

Read more

బోయకొండ గంగమ్మకు మంత్రి పెద్ది రెడ్డి పట్టు వస్త్రాలు

<p>చిత్తూరు జిల్లా శరన్నవరాత్రులలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు&period; మంత్రికి ఆలయ అధికారులు చౌడేపల్లిలో శ్రీ బోయకొండ గంగమ్మకు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు&period; పూర్ణకుంభంతో స్వాగతం పలికారు&period;<br &sol;>అనంతరం అమ్మవారికి…

Read more