Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh పొలాలలో రైతుల కరువు..

పొలాలలో రైతుల కరువు..

by Satya
Farmers

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామంలో కరువు ప్రాంతం పర్యటనకు వచ్చిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు,జ్యోతి నెహ్రూ,మా రెడ్డి శ్రీనివాసరెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కూన రవికుమార్, డోన్ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్. పలు పొలాలలో కరువుల గురించి రైతులతో అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వర్షములు సమయానికి పడలేదు రైతు చాలా ఇబ్బందుల పాలవుతున్నాడని రైతులు వాళ్లతో వారి బాధల గురించి చెప్పుకున్నారు.

Advertisements

You may also like

Our Visitor

014165
Total views : 79353

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.