బస్సు ను ఢీకొన్న లారీ..

Bus-Lorry Accident

Advertisements

&NewLine;<p>వి కోట మండలం కుమ్మర మడుగు వద్ద రోడ్డు ప్రమాదం… ప్రైవేటు టూరిస్ట్ బస్సు ను లారీ ఢీకొంద&period; ఐదు మంది పరిస్థితి విషమం 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి&period; పొట్టకూటి కోసం ఒరిస్సా రాష్ట్రం నుండి కేరళకు 50 మంది కార్మికులు బస్సులో వెళ్తున్నారు&period; బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు కావడంతో పోలీసులు జెసిబి సాయంతో రక్షణ చర్యలు చేపట్టారు&period; క్షతగాత్రులను వీకోట ప్రభుత్వ ఆసుపత్రికి 108 సిబ్బంది తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..

తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.