రెండు కోట్ల విలువైన ఆభరణాల సీజ్

Gold

Advertisements

&NewLine;<p>ఇబ్రహింపట్నం పోలిస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు&period; BDL రోడ్డు దగ్గర ఎన్నికల కోడ్ అమలులో భాగంగా యస్&period; ఐ&period; రామకృష్ణ మరియు సిబ్బంది తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక కార్ లో సుమారు రెండు కోట్ల విలువైన బంగారు మరియు డైమండ్ ఆభరణాలు సీజ్ చేయడం జరిగింది&period; సీజ్ చేసిన బంగారం&comma;డైమండ్ ఆభరణాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించడం జరిగిందని పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..

ప్రజల ప్రాణాలకు ముప్పుగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్

మెదక్ హైవేపై కాలిబూడిదైన ప్రైవేట్ బస్సు..