Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Andhra Pradesh విజయవాడ నోవాటెల్ లో టిడిపి , జనసేన రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం…

విజయవాడ నోవాటెల్ లో టిడిపి , జనసేన రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం…

by Prakash
tdp, janasena beti

టిడిపి , జనసేన రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం విజయవాడ నోవాటెల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి తరఫున నారా లోకేష్, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు , జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. రెండు పార్టీలు కలిసి భవిష్యత్ కార్యాచరణ పై మూడు గంటలు సుదీర్ఘంగా చర్చించారు. టిడిపి జనసేన పార్టీలవైపు సుమారు మూడు కోట్ల మంది ప్రజలు చూస్తున్నారని వారందరిని పలకరిస్తూ రెండు పార్టీలు కలిసి భవిష్యత్ గ్యారెంటీ అనే నినాదంతో ప్రతి ఇంటికి వెళ్లి టిడిపి జనసేన మేనిఫెస్టో, కరపత్రాలను అందిస్తామంటున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు పేస్ టూ ఫేస్..

Advertisements

You may also like

Our Visitor

023308
Total views : 141740

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.