20 కిలోల వెండి గిఫ్ట్ ఆర్టికల్స్ స్వాధీనం

Illegal silver transport

Advertisements

&NewLine;<p>సంగారెడ్డి కంకోల్ టోల్ గేట్ వద్ద ఎక్సైజ్&comma; ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు&period; రాజస్తాన్ నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్సులో 20 కిలోల వెండి గిఫ్ట్ ఆర్టికల్స్ కు సరైన ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు&period; పట్టుబడ్డ వెండి వస్తువుల విలువ 15 లక్షలు ఉంటుందని అంచనా &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.