వంగవీటి 35 వ వర్ధంతి..

Vangaveti Mohan Ranga

Advertisements

&NewLine;<p>కాపు ఉద్యమ నేత వంగవీటి మోహన్ రంగా 35 వ వర్ధంతి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం లోని 12వ వార్డు పార్కు రోడ్డు లోని మున్సిపల్ కాంప్లెక్స్ నందు వైఎస్సార్సీపీ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు పాల్గొని వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా ఒక కులానికి నాయకుడు కాదని పేద బడుగు బలహీనవర్గాలకు నాయకుడు అని పేదల కోసం ఆయన చేసిన సేవలు వర్ణించలేని వని అన్నారు&period; నేటి యువత వంగవీటి ని ఆదర్శంగా తీసుకుని జీవించాలన్నారు&period; ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు చిట్టూరి కృష్ణ&comma; వై&period;కే&period; యస్&comma; పులపర్తి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.