Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra PradeshChittoor మదనపల్లిలో రెచ్చి పోయిన మానవ మృగాలు

మదనపల్లిలో రెచ్చి పోయిన మానవ మృగాలు

by Rama
students

మదనపల్లి (madanapally)లో క్రూర మృగాలు లాగా కొందరు యువకులు మారిపోతున్నారు. పట్టపగలే మదనపల్లి ఇందిరా నగర్ మెట్రో కాంప్లెక్స్ సర్కిల్ (Indira gandhi metro complex circle) వద్ద స్థానిక జడ్పీ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న ఓ మైనర్ విద్యార్థి పై పలువురు యువకులు ఇనుప రాడ్లు, బెల్టులతో పైశాచిక దాడికి పాల్పడి తీవ్రంగా కొట్టారు. స్థానికులు వారిస్తున్న వినకుండా చావ బాధారు. ఇది ఇక్కడ షర మామూలయింది. కొందరు యువకులు క్రూర మృగాల కన్నా దారుణంగా తయారై మదనపల్లి లో ఇలాంటి దాడులు తెగ రెచ్చి పోయి చేస్తున్నారు. ఇలా ఒకటా రెండా, కోమిటి వాని చెరువు ఉన్న ఓ కళాశాల ముందు జరిగిన దాడిలో ఓ విద్యార్థి అవిటివాడు అయ్యాడు. బయటకు చెప్పుకోలేక ఇంటికే పరిమితమయ్యాడు. రామారావు కాలనీలో కొందరు ఓ విద్యార్థినిని కొట్టడంతో అతనికి కులం అడ్డొచ్చింది. సంఘాల బెదిరింపులకు భయపడి కేసులు పెట్టలేదు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: నాలుగో విడత వైఎస్సార్ చేయూత చెక్కుల పంపిణీ…


కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో …
తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో …
అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.
అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు, 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

025907
Total views : 149478

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.