Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra PradeshPrakasam నీటి సమస్య తో అల్లాడి పోతున్న ప్రజలు

నీటి సమస్య తో అల్లాడి పోతున్న ప్రజలు

by Rama
Water

ప్రకాశం (Prakasam)..

మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీ లలో నీరు లేక కాలనీ వాసులు లబో దిబో మంటున్నారు. ప్రజాప్రతినిధులు ఓట్లు అడగడానికి మా కాలనీలోకి వస్తున్నారు గాని నీటి సమస్య ఉందని చెప్తున్నా ఎవరు పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగర్ నీరు రాక ఇప్పటికీ 20 రోజులు అయిందని మున్సిపల్ అధికారులకు అడిగితే పైపులు పగిలిపోయాయని సాకులు చెబుతున్నారని, మున్సిపల్ పరిధిలోని బోర్ల లో నీరు అందటం లేదని కొన్ని మోటర్లు కాలిపోగా వాటి గురించి మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు వాటర్ ట్యాంకులు పెట్టి 15 రోజులకు ఒకసారి పంపిస్తున్నారని ఆ నీరు సరిపోక ఎక్కడ తెచ్చుకోవాలో అర్థం కాక అల్లాడి పోతున్నామని కాలనీవాసులు తెలిపారు. మాకు తక్షణమే నీటి సమస్య లేకుండా చేయాలని అధికారులను కోరారు. రాజకీయ నాయకులు మా కాలనీలోకి ప్రచారానికి వస్తే నిలదీస్తామని తెలిపారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఇదిచదవండి: అత్తాపూర్ లో విషాదం.. కారు చక్రాల కింద పడి నలిగిపోయిన పసికందు…


మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.
తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్‌ విసిరారు మంత్రి లోకేష్‌. డీఎస్సీపై చర్చకు సిద్ధమా …
అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు. స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ …
మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత.
హోం మంత్రి అనిత మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి.. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

025607
Total views : 147508

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.