ప్రకాశం జిల్లా దర్శిలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి (Gottipati Lakshmi) భారీ బహిరంగ సభ నిర్వహించారు. తొలుత ఆమె నియోజకవర్గం లో శంకరాపురం గ్రామం వద్ద టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు, అభిమానులు భారీగా …
prakasam
-
-
ప్రకాశం (Prakasam).. మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీ లలో నీరు లేక కాలనీ వాసులు లబో దిబో మంటున్నారు. ప్రజాప్రతినిధులు ఓట్లు అడగడానికి మా కాలనీలోకి వస్తున్నారు గాని నీటి సమస్య ఉందని చెప్తున్నా ఎవరు పట్టించుకోవడంలేదని …
-
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసకుంటున్నాయి. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ పొత్తు విషయంలో జరిగిన చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ పొత్తులపై బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఇప్పటికే చర్చించింది. రాష్ట్ర …
-
ప్రకాశం జిల్లా మార్కాపురంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మి చెన్నకేశవస్వామిని రథసప్తమి వేడుకలు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యాయి.పట్టణంలోని నాలుగు మాడ వీధుల్లో సూర్యప్రభ వాహనంపై భక్తులకు స్వామివారు దర్శనం ఇచ్చారు. స్వామివారిని మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కుందూరు …
-
ప్రకాశం జిల్లాలోని ఒక మద్యం దుకాణంలో పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు ఒక యువకుడు. దర్శి లో ఆర్టీసీ డిపో ప్రక్కన ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలోకి పెట్రోల్ ను విసిరి నిప్పు అంటించాడు ఉల్లగల్లు గ్రామానికి చెందిన …
-
ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆ పార్టీ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు తదితర నేతలు సందర్శించారు. షర్మిల వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 750 కోట్లు పెట్టి వైఎస్సార్ గుండ్లకమ్మ …
-
మిచాంగ్ తుపాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాలను అతిభారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సెంటర్లో ఈదురుగాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. …
-
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే లలితమ్మ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడి కేంద్రాల ఇంటి అద్దె కరెంట్ బిల్లులు కూరగాయల బిల్లులు …
-
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని రోడ్ల పరిస్థితి గోతుల మయమంటూ మొత్తుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తున్న ప్రభుత్వం.. అస్థవ్యస్తంగా గోతుల బారిన పడిన రోడ్ల దుస్థితిపై అధికార పార్టీపై గతంలో చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ వారు సవాల్ చేశారు.పట్టణంలో …