Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Telangana తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు

by Satya
Phone tapping case creating sensation in Telangana

Phone tapping case:

ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ(Telangana) వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో ఏసీబీ అధికారులు రంగ‌ ప్ర‌వేశం చేయ‌డంతో ఇప్పుడు కీల‌క మ‌లుపు తీసుకుంది. ఈ కేసులో అరెస్టైయిన అద‌న‌పు ఎస్‌పీలు భుజంగ‌రావు, తిరుప‌త‌న్న, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిష‌న్ రావు, డీఎస్‌పీ ప్ర‌ణీత్ రావులు.. వ్యాపారవేత్త‌లు, హ‌వాలా వ్యాపారులు, న‌గ‌ల షాపు య‌జ‌మానులపై బెదిరింపుల‌కు పాల్ప‌డి భారీ స్థాయిలో ఆస్తులు కూడ‌బెట్టార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇలా కూడ‌బెట్టిన ఆస్తుల్లో ఖ‌రీదైన విల్లాలు, భూములు ఉన్న‌ట్టు గుర్తించారు. ఏసీబీ అధికారులు ఈ కేసుపై దృష్టి సారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట‌యిన వారితో పాటు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అధికారుల ఆస్తుల చిట్టాను బ‌య‌ట‌కు తీసే ప‌నిలో ప‌డ్డారు. దీంతో ఈ కేసులో అరెస్టైయిన వారితో పాటు అనుమానితులు కూడా హ‌డ‌లెత్తిపోతున్నారు.

Follow us on : Google News  మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: కళ తప్పిన కేబుల్ బ్రిడ్జి..



ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.
తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆయుర్వేద, హోమియోపతి, …
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: