Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh విశాఖలో కరోనాతో ఒక మహిళ మృతి

విశాఖలో కరోనాతో ఒక మహిళ మృతి

by Satya
died of corona

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి బారిన ఇద్దరు చనిపోయారు. విశాఖపట్నం కెజీహెచ్ లో కరోనాతో ఒక మహిళ మృతి చెందింది. ఈ నెల 24 వ తేదీన కరోనా సోకి, కెజీహెచ్ లో అడ్మిట్ అయిన సోమకళ అనే మహిళ ఈ తెల్లవారుజామున మూడుగంటల సమయానికి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039634
Total views : 198852

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: