Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra PradeshChittoor చెరువులో శవమై తేలిన యువకుడు..

చెరువులో శవమై తేలిన యువకుడు..

by Rama
A Youngman died in Pond

బైరెడ్డిపల్లి మండలం కడపనత్తం గ్రామానికి చెందిన హోటల్ యజమాని నాగభూషణం కుమారుడు గోపి(17) రెండు రోజులుగా కనబడడం లేదు. మంగళవారం ఉదయం కడపనత్తం చెరువులో శవమై తేలాడు. సమాచారం అందుకున్న కుటుంబీకులు విలవిస్తూ గోపి మృతదేహాన్ని గుర్తించి ఇంటికి తీసుకువెళ్లారు. గోపికి మతిస్థిమితం సరిగా లేదని సమాచారం. పూర్తి వివరాలు బైరెడ్డిపల్లి పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: