పురుగుల మందు తాగిన యువకుడు…

A young man who drank pesticides...

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లేట్ రెడ్డప్ప కుమారుడు హేమంత్ మనీ&comma; పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబీకులు హుటాహుటిన పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&comma; అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలపడంతో ఆసుపత్రి వద్ద కుటుంబీకులు బోరుమన్నారు&comma; సమాచారం అందుకున్న పోలీసులు విచారిస్తున్నారు వారి దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.