రైతులకు అన్ని కష్టాలే…

A herd of elephants is destroying the crop fields

Advertisements

&NewLine;<p>ఆరుగాలం కష్టపడే రైతులకు అన్ని కష్టాలే&period; దుక్కి దున్నినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు అహర్నిశలు కష్టపడుతున్నా ఫలితం దక్కడం గగనమై పోతోంది&period; పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు పంట పొలాలను నాశనం చేస్తున్నాయి&period; భామిని మండలం భామిని గ్రామ సమీపంలోని పొలాల్లో ఏనుగులు సంచరిస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి&period; ఏనుగుల దాటికి భయపడి పొలం పనులకు వెళ్లేందుకు కూడా గ్రామస్తులు జంకుతున్నారు&period; ఏళ్ల తరబడి ఏనుగులు వచ్చి పంట పొలాలను ధ్వసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; ఏనుగుల బారి నుంచి కాపాడాలని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఏజెన్సీ రైతాంగం మండిపడుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.