Chittoor

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

<p>తిరుమలలో నేడు భక్తుల రద్దీ బాగా పెరిగింది&period; నేడు శ్రీవారి సర్వదర్శనానికి 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు&period; స్వామివారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 8 à°—à°‚à°Ÿà°² సమయం పడుతోంది&period; ఇక గురువారం తిరుమల శ్రీవారిని 59&comma;335 మంది భక్తులు…

Read more

శ్రీవారి ఆలయంలో పెరిగిన ఆదాయం..

<p>తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది&period; à°—à°¤ ఇరవై నెలలుగా ప్రతి నెల 100 కోట్లు హుండీ ఆదాయం భక్తుల కానుకల రూపంలో వస్తుంది&period; వరుసగా 20à°µ నెల 100 కోట్ల మార్క్ ను దాటింది&period; అక్టోబర్ లో కూడా…

Read more

మేము ప్రశ్నిస్తే చంద్రబాబుపై కేసు పెడతారా – పురందేశ్వరి

<p>కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు&period; రాష్ట్రంలో బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలపై చంద్రబాబు నాయుడుపైన కేసులు పెడుతున్నారన్నారు పురందేశ్వరి&period; రాష్ట్రంలో నిరంకుశత పాలన నడుస్తోందని మండిపడ్డారు&period; తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా…

Read more

దళితులతో కలిసి ప్రత్యేక పూజలు..

<p>బైరెడ్డిపల్లి మండలం&comma; నెల్లిపట్లలో దళితులు హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్లగా కటింగ్ షాప్ అతను నిరాకరించడంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు&period; దీంతో రంగంలోకి దిగిన ఆర్డీవో మనోజ్ కుమార్ రెడ్డి నెల్లిపట్ల గ్రామంలో పర్యటించారు&period; గ్రామాల్లో అన్ని…

Read more

కూతురి ప్రేమ.. తండ్రి చావు..

<p>మండల పరిధిలోని నాచుకుప్పం గ్రామానికి చెందిన ఉజ్జినప్ప గౌడు &lpar;38&rpar;&comma; భార్య నాగరత్నంమ్మ&comma; ముగ్గురు పిల్లలు వీరిలో గారాబంగా పెంచుకున్న కూతురు ప్రేమ వ్యవహారం వల్ల తండ్రి శవమైనాడు&period; వివరాల్లోకి వెళితే తావడకుప్పం గ్రామనికి చెందిన గణేష్ &lpar;18&rpar;కూలీ పనులు చేసుకొంటూ…

Read more

కెనాల్ డివైడర్ ని ఢీ కొన్నకారు..

<p>చిత్తూరు నగర శివారులోని చెర్లోపల్లి వద్ద ఘటన&period; శ్రీవారి దర్శనం అనంతరం తిరుమల నుండి మైసూర్ à°•à°¿ వెళుతుండగా ఘటన&period;&period; డ్రైవర్ నిద్రపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది&period; సుజాత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది&period; మరో ఇద్దరు మహిళలు చిత్తూరు ప్రభుత్వ…

Read more

అనుమానాస్పదంగా మృతదేహం..

<p>గంగవరం మండలం కూర్నిపల్లి చెరువు నందు వ్యక్తి మృతదేహం లభ్యం&comma;&comma;&comma; స్థానికుల సమాచారంతో సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పలమనేరు ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Read more

రష్యా నుంచి తరలివచ్చిన భక్తులు..

<p>శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు రష్యా దేశానికి చెందిన సుమారు 20 మంది మహిళా భక్తులు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో రాహు కేతు పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొన్నారు&period;<&sol;p>&NewLine;

Read more

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

<p>తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు&period; రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా&comma; సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ&comma; ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం&comma; ఏపీ ఎతిక్స్ కమిటీ ఛైర్మన్ మురుగుడు హనుమంతరావు విడివిడిగా శ్రీవారిని దర్శించుకుని…

Read more

వృద్దురాలి పై అత్యాచారం..

<p>మదనపల్లి లో దారుణం చోటుచేసుకుంది&period; అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు&period; à°’à°‚à°Ÿà°°à°¿ వృద్దురాలి ని హత్య చేసిన వ్యక్తిని<br &sol;>స్థానికులు చితకబాది పోలీసులకు అప్పజెప్పారు&period; పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు…

Read more