కెనాల్ డివైడర్ ని ఢీ కొన్నకారు..

car accident

Advertisements

&NewLine;<p>చిత్తూరు నగర శివారులోని చెర్లోపల్లి వద్ద ఘటన&period; శ్రీవారి దర్శనం అనంతరం తిరుమల నుండి మైసూర్ కి వెళుతుండగా ఘటన&period;&period; డ్రైవర్ నిద్రపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది&period; సుజాత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది&period; మరో ఇద్దరు మహిళలు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు&period; డ్రైవర్ శివకుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు సిఎంసి ఆసుపత్రి కి తరలించారు&period; చిత్తూరు తాలూకా ఎస్సై ఉమామహేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదకటనపై విచారణ చేపట్టారు&period; మృతుల కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్న సిఐ గంగిరెడ్డి…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..