Guntur

అవినీతి అనే పదానికే తావు లేదు….

<p>పల్నాడు జిల్లా&comma; చిలకలూరిపేట పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్ పార్టీ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా రాజేష్ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజల కోసం…

Read more

పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి….

<p>తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అఖిలపక్ష నాయకులు నరసరావుపేటలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు&period; à°ˆ కార్యక్రమంలో టిడిపి ఇంచార్జ్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు సహాయం చేయాలని హెచ్చరించారు&period; పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…

Read more

సమ్మె విఫలం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం….

<p>à°—à°¤ మూడు రోజులుగా తమ డిమాండ్లు నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు&comma; ఆయాలు సుమారు లక్ష పదివేల మంది రోడ్డుమీద నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు&period; తమ ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని తమ యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు…

Read more

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య..

<p>పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలో సంకురాత్రి వెంకట కోటయ్య తండ్రి జానయ్య &lpar;42&rpar; అను రైతు à°—à°¤ నాలుగైదు సంవత్సరాలుగా&comma; కౌలుకు పొలం తీసుకుని సాగు చేస్తున్నాడు&period; పంటలు సరిగా లేక à°’à°• సంవత్సరం వర్షాలు ఎక్కువ అయ్యి&comma;…

Read more

టీడీపీ లో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి..

<p>తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రేపు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరనున్నారు&period; పత్తిపాడు&comma; తాడికొండలో ఎక్కడో ఒకచోట సీటు ఇవ్వాలని చంద్రబాబును అభ్యర్థించారు&period; శ్రీదేవి భర్త కాపు సామాజిక వర్గం కావడంతో పత్తిపాడులో ఎక్కువగా à°ˆ సామాజిక…

Read more

ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

<p>అమరావతి&comma; రేపు ఏపీ కేబినెట్ సమావేశం&period; తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలు నష్టం అంచనా పై చర్చ&comma; జనవరిలో ఇచ్చే అందరికి ఇళ్ల కార్యక్రమం పై చర్చించనున్న కాబినెట్&period; వచ్చే నెల లో ఇచ్చే సంక్షేమ పథకాలకు ఆమోదం తెల్పనున్న కాబినెట్&period;…

Read more

రేపు సీఎం జగన్‌ పలాస పర్యటన..

<p>డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవం&comma; పలాస కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్&comma; సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం&comma; అనంతరం బహిరంగ సభకు హాజరుకానున్నారు&period; ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కంచిలి మండలం మకరాంపురం చేరుకుంటారు&comma;…

Read more

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె..

<p>సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీలకు గ్రాడ్యుటి కల్పించాలి&period; బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ మాట్లాడుతూ&period;&period; ఈరోజు రెండో రోజు సమ్మె కొనసాగుతోంది&comma; ప్రధానంగా అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని సమ్మె చేస్తున్నాం&period; పాదయాత్రలో సీఎం హామీలను వెంటనే అమలుపరచాలని డిమాండ్…

Read more

పన్నెండైన తెరవని రిజిస్ట్రేషన్ కార్యాలయం..

<p>బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత బాపట్ల జిల్లా కలెక్టరేట్లో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పరిచారు&period; ఈరోజు ఉదయం 12 గంటలకి సివిఆర్ న్యూస్ బృందం కార్యాలయాన్ని విజిట్ చేయగా కార్యాలయంలో ఎవరు లేక బోసిపోయిన కుర్చీలతో వెల వెల పోయింది&period; జిల్లా రిజిస్ట్రేషన్…

Read more

అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

<p>ఈరోజు మధ్యాహ్నం ఎమ్మార్వో కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జారీ చేసిన 35&sol;2023 చట్టమును అనుసరించి మరియు గ్రామ రెవెన్యూ రికార్డులు ప్రకారం ఆసైన్మెంట్ చేసిన భూమిని అన్యక్రాంతం చేసే హక్కు తో పాటు సంపూర్ణ భూమి హక్కులు కల్పించి అసైన్డ్…

Read more