20
కడప జిల్లా | Kadapa Crime News
తల్లీబిడ్డలతో సహా ముగ్గురు కుటుంబ సభ్యుల ఆత్మహత్య. వల్లూరు మండలం గంగాయపల్లి గ్రామ పొలాలలో జరిగిన ఘటన. వ్యవసాయ పొలాల్లో తల్లీ, కూతురు, కొడుకు సహా కుటుంబ సభ్యులు చెట్టుకు ఉరివేసుకున్న ఘటన. భార్య భర్తల మధ్య కోర్టులో నడుస్తున్న భరణం కేసు సమస్య. భర్త శ్రీహరి తో కలిసి ఉంటాము అంటే భర్త నిరాకరించడం తో ఆత్మహత్యకు పాల్పడిన కుటుంభం. సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు. మృతులు చెన్నూరు వాసులు ఉమామహేశ్వరి (42), ఫణి కుమార్(18), ధనలక్ష్మి (17)గా గుర్తింపు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అప్డేట్..ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అప్డేట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్రావు, శ్రవణ్రావుకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. హైదరాబాద్ నాంపల్లి కోర్టు వీళ్లిద్దరికీ నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో…
- ఎన్నికలకు సర్వం సిద్ధం..తెలంగాణలో లోక్సభ ఎన్నికలను పకడ్బందిగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.…
- వరంగల్ లో ఎన్నికల కు అధికారులు సర్వం సిద్ధం..!వరంగల్ పార్లమెంట్(Warangal Parliament) పరిధిలో జరిగే ఎన్నికలకు అధికారులలు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 18 లక్షల 24వేల 466 ఓటర్లు ఉండగా.. దాదాపు 19వందల పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 18 వందల…