60
కడప జిల్లా | Kadapa Crime News
తల్లీబిడ్డలతో సహా ముగ్గురు కుటుంబ సభ్యుల ఆత్మహత్య. వల్లూరు మండలం గంగాయపల్లి గ్రామ పొలాలలో జరిగిన ఘటన. వ్యవసాయ పొలాల్లో తల్లీ, కూతురు, కొడుకు సహా కుటుంబ సభ్యులు చెట్టుకు ఉరివేసుకున్న ఘటన. భార్య భర్తల మధ్య కోర్టులో నడుస్తున్న భరణం కేసు సమస్య. భర్త శ్రీహరి తో కలిసి ఉంటాము అంటే భర్త నిరాకరించడం తో ఆత్మహత్యకు పాల్పడిన కుటుంభం. సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు. మృతులు చెన్నూరు వాసులు ఉమామహేశ్వరి (42), ఫణి కుమార్(18), ధనలక్ష్మి (17)గా గుర్తింపు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ హనుమంతు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్…
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరికుప్పం పట్టణంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు . కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు…
- రాజధాని అమరావతి పునర్నిర్మాణం పై సీఎం స్పెషల్ ఫోకస్ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టిపెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం, ఎన్డీయే ప్రభుత్వం తాజా బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో లాండ్ పూలింగ్ మళ్లీ ప్రారంభమైంది.…