కర్నూలులో వివిధ క్లస్టర్లలో మ‌హానాడు కార్యక్రమం..

కర్నూలులో వివిధ క్లస్టర్లలో మ‌హానాడు కార్యక్రమం

Advertisements

<p>à°¤‌à°® ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో రాష్ట్రంలో ఊహించ‌ని విధంగా అభివృద్ధి చేశామ‌ని రాష్ట్ర à°ª‌రిశ్రమ‌లు&comma; వాణిజ్యం&comma; ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ à°­‌à°°‌త్ గుప్తా అన్నారు&period; కర్నూలులోని వివిధ క్లస్టర్లలో జ‌రిగిన à°®‌హానాడు కార్యక్రమంలో ఆయ‌à°¨ పాల్గొన్నారు&period; ముందుగా దివంగ‌à°¤ నేత&comma; మాజీ ముఖ్యమంత్రి నందమూరి తార‌క రామారావు చిత్రప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు&period; ఎన్టీఆర్ దేశం గ‌ర్వించ‌à°¦‌గ్గ నాయ‌కుడని అన్నారు&period; ఆయ‌à°¨ అమ‌లు చేసిన à°ª‌à°¥‌కాలు దేశానికే ఆద‌ర్శవంతంగా నిలిచాయ‌న్నారు&period; తెలుగు జాతి ఎన్టీఆర్‌ను ఎన్నటికి à°®‌ర్చిపోద‌ని కొనియాడారు&period; ఇక ఎన్టీఆర్ ఆశయాల‌ను కొన‌సాగిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని à°ª‌రిపాలిస్తున్నార‌న్నారు&period; à°¤‌à°® ప్రభుత్వంలో పేద‌à°²‌కు అన్నివిధాలా అండ‌గా ఉంటున్నామ‌న్నారు&period; పింఛ‌న్ల పంపిణీ&comma; à°¤‌ల్లికివందనం à°ª‌à°¥‌కాలు ప్రజ‌à°²‌కు ఎంతో మేలు చేకూర్చుతాయ‌న్నారు&period; అన్న క్యాంటిన్ ద్వారా పేద‌à°² క‌డుపు నింపుతున్నట్లు టీజీ à°­‌à°°‌త్ గుప్తా తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..