Satya

స్టాక్ మార్కెట్లులో భారీ నష్టాలు

<p>దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి&period; బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 283 పాయింట్లు నష్టపోయి 63&comma;591 వద్ద స్థిరపడింది&period; 90 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 18&comma;989 వద్ద ముగిసింది&period; ఇక నిఫ్టీ బ్యాంక్ 109 పాయింట్లు నష్టపోయింది&period; బ్యాంకింగ్&comma; ఆటోషేర్లు ఎక్కువగా…

Read more

చాక్లెట్లకు ఆశ పడొద్దు.. బిర్యానీ తినండి..

<p>కామారెడ్డి నియోజకవర్గంపైనే రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు&period; బిక్కనూరు సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ&period;&period; సీఎం కేసీఆర్‌ ఎందుకు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని చర్చ జరుగుతోందన్నిరు&period; కామారెడ్డి రైతుల కలలు నెరవేర్చడానికే కేసీఆర్‌ పోటీ చేస్తున్నారని…

Read more

చంద్రబాబు బెయిల్ కండిషన్స్‌పై సీఐడీ పిటిషన్‌

<p>టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ కండిషన్స్‌పై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది&period; సీఐడీ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా… చంద్రబాబు తరపు న్యాయవాదాలు కౌంటర్ దాఖలు చేశారు&period; ఇరువైపులా వాదనలు…

Read more

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వేడుకలు

<p>అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి&period; సీఎం జగన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి&comma; జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు&period; అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు&period; &&num;8220&semi;స్వాతంత్రోద్యమంలో ఆంధ్రులు&&num;8221&semi; పుస్తకాన్ని సీఎం…

Read more

ఉగ్రవాదుల్లా ప్రతిపక్షాలు – గూడెం మహిపాల్ రెడ్డి

<p>రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉగ్రవాదుల్లా కార్యకర్తలను రెచ్చగొట్టి కల్లోలాలు సృష్టిస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు&period; దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ని ఖండించారు&period; ప్లాన్ ప్రకారం వ్యూహాత్మకంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై…

Read more

ర్యాలీకి పెద్ద ఎత్తున విద్యార్థులు

<p>గుంటూరులో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు&period; ర్యాలీకి పెద్ద ఎత్తున విద్యార్థులు&period; హాజరై చిందులు వేశారు&period; సీఎం జగన్ మాస్కులతో జగన్ వల్లే విద్య అంటూ ఫ్లకార్డులు ప్రదర్శన చేశారు&period; మంచి నీళ్ళు ఇవ్వలేదని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తంచేశారు&period;…

Read more

హింసించిన ఆ ఇద్దరు ఐపీఎస్‌లుపై చర్యలు – రఘురామ లేఖ

<p>ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు&period; తనపై కస్టోడియల్‌ హింసకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు&period; తనను హింసించిన వారిలో ఇద్దరు ఐపీఎస్‌లు ఉన్నారని వివరించారు&period; పీవీ సునీల్‌ కుమార్‌&comma; పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు హింసించారని…

Read more

తెలంగాణలో మరో బ్యారేజీలో లీకేజీ కలకలం

<p>తెలంగాణలోని మరో బ్యారేజీలో లీకేజీ కలకలం సృష్టిస్తోంది&period; ఇటీవలే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం&comma; బ్యారేజీ గోడలకు బీటలు రావడం తెలిసిందే&period; à°ˆ ఘటన మరువక ముందే మరో బ్యారేజీలో లీకేజీ ఏర్పడింది&period; బ్యారేజ్ గేట్లు మూసేసినా à°•à°¿à°‚à°¦ నుంచి…

Read more

కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగం

<p>అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగాన్ని తలపెట్టారు&period; ఈరోజు నుంచి 3 రోజుల పాటు యాగం కొనసాగనుంది&period; విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆధ్వర్యంలో à°ˆ యాగం జరుగుతోంది&period; à°ˆ తెల్లవారుజామున 3 à°—à°‚à°Ÿà°² బ్రహ్మ…

Read more

ఆవుల శాలపై పెద్దపులి దాడి

<p>శ్రీకాకుళం జిల్లాలలో కొన్ని రోజులుగా పెద్దపులి సంచరిస్తోంది&period; ఇచ్చాపురం నియోజకవర్గం లోని మండలాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్నారు&period; కంచిలి మండలంలోని మండపల్లి గ్రామంలో à°’à°• ఆవుల శాలపై పెద్దపులి దాడి చేసి à°’à°• ఆవును చంపింది&period; ఉదయం రైతు వచ్చి చూడగా…

Read more