ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వేడుకలు

Jagan mohan reddy

Advertisements

&NewLine;<p>అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి&period; సీఎం జగన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి&comma; జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు&period; అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు&period; &&num;8220&semi;స్వాతంత్రోద్యమంలో ఆంధ్రులు&&num;8221&semi; పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు&period; ఉత్సవాలకు మంత్రులు రోజా&comma; ఉషాశ్రీచరణ్&comma; ఉన్నతాధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..