అయోధ్య రామునికి స్వాగతం పలికిన మార్వాడీలు

marwadi people Ayodhya Rama Mandir Prana Pratishta Celebrations

Advertisements

&NewLine;<p>కాకినాడ&comma; కళ్ళు చేదిరేలా కాకినాడ శోభాయాత్ర&period; కాకినాడ నగరం వేలాది మంది మార్వాడీలతో కళకళ లాడింది&period; గుజరాత్ కి చెందిన వందలాది మంది మార్వాడి మహిళలు&comma; యువత&comma; యువకులు ఆనందంగా శోభాయ మానం గా నృత్యాలు చేస్తూ అయోధ్యరామునికి స్వాగతం పలికారు&period; నగరంలో ఎన్నో మతాలు&comma; కులాలు ఉన్నాయి&period; వారెవరు చేయని విధంగా మార్వాడీలు అతిపెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి ఆయోద్యకే పేరు తెచ్చేలా అందరి మన్ననలు చూరగొన్నారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.

పవన్ కళ్యాణ్‌పై జడ శ్రవణ్ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఫిర్యాదు.