జగన్ పాలనపై బడేటి చంటి హాట్ కామెంట్స్..

Badeti chanti

Advertisements

&NewLine;<p>ఏలూరు పోనంగిలో ఉన్న జగనన్న కాలనీలో భారీ అవినీతి జరిగిందని ఏలూరు టిడిపి ఇన్చార్జి బడేటి చంటి ఆరోపించారు&period; భారీ వర్షాలకు నీట మునిగిన జగనన్న కాలనీని ఆయన సందర్శించి పరిశీలించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period;&period; మూడు సంవత్సరాల క్రితం జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు చేపడతామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క గృహం కూడా నిర్మించలేదని ఆయన విమర్శించారు&period; జగనన్న కాలనీలో అసంపూర్తిగా మొండి గోడలతో నిర్మాణాలు ఉన్నాయని కనీసం రోడ్డు సదుపాయం కూడా లేదని ఆయన అన్నారు&period; జగనన్న ఇళ్ల నిర్మాణాల పేరుతో డ్వాక్రా మహిళల వద్ద నుంచి 35000 వరకు వసూళ్లు చేసిన కాంట్రాక్టర్ పరారయ్యాడని ఆయన ఆరోపించారు&period; ఏలూరులో నిర్మించిన కిట్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వకుండా వాటిని పక్కనపెట్టి… జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణాలు చేపట్టి లబ్ధిదారులకు అందజేస్తామని ప్రజలను మళ్ళీ మోసం చేశారని విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.