Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh టీడీపీ, జనసేన, బీజేపీ సభకు భారీ ఏర్పాట్లు..

టీడీపీ, జనసేన, బీజేపీ సభకు భారీ ఏర్పాట్లు..

by Satya
TDP-BJP-Janasena alliance finalized in AP

చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ..

ఏపీలో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తున్నారు. చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఈ రేపు సాయంత్రం 4 గంటలకు ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. మూడు పార్టీలు ఏర్పాటు చేసిన ఈ సభకు ‘ప్రజాగళం’ అని నామకరణం చేశారు. తాజాగా ఈ సభ లోగోను విడుదల చేశారు. మధ్యలో ప్రధాని మోదీ, ఆయనకు ఇరువైపులా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉన్నారు. ప్రజాగళం సభ ద్వారా మోదీ, చంద్రబాబు, పవన్ ఒకే వేదికపైకి రానున్నారు. సభకు లక్షలాది మంది వస్తారన్న అంచనాల నేపథ్యంలో వంద ఎకరాలకు పైగా సభ ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలో 13 కమిటీలు ఈ సభా నిర్వహణలో పాలుపంచుకుంటున్నాయి.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: వాలంటీర్లపై జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి కీలక ఆదేశాలు..!


Follow us on : FacebookInstagram, YouTube & Google News


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019377
Total views : 90601

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.