ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి 18 వేల ఓట్లతో విజయం

congress party

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది&period; కాంగ్రెస్ అశ్వరావు పేటలో తొలి విజయం సాధించింది&period; మెచ్చా నాగేశ్వరరావుపై జారె ఆదినారాయణ రావు ఘన విజయం సాధించారు&period; ఇక ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య 18 వేల ఓట్లతో విజయం సాధించారు&period; ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బానోతు హరిప్రియ నాయక్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా ఓటమి పాలయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.