Crime

ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇజ్రాయెల్

<p>ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కిరవుతోంది&period; ఒకవైపు భూతల దాడులు మొదలైనప్పటి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది&period; మరో వైపు అంతర్జాతీయ సమాజం క్రమంగా విచక్షణా రహిత దాడులను నిరసిస్తూ దూరమవుతోంది&period; à°ˆ ఘటనలు à°† దేశానికి మింగుడు పడనివే&period; గాజాపై వైమానిక దాడుల విషయంలో…

Read more

నెల్లూరు నగరంలో దోపిడీ దొంగల హల్ చల్…

<p>నెల్లూరులోని&comma; దేవ రెడ్డి వారి వీధి లో బంగారు దుకాణ యజమాని విమల్ జైన్ ఇంట్లో భారీ దోపిడి&period; యజమాని ఇంట్లో ఉండగానే లోపలికి జొరబడి దోపిడీకి పాల్పడ్డ గుర్తు తెలియని దుండగులు&period; దంపతులు బంధించి బీరువాలోని బంగారు నగలను దోచుకెళ్లినట్లు…

Read more

ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు…

<p>ప్రకాశం జిల్లా ముండ్లమూరు ఎమ్మార్వో కార్యాలయం లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు&period; మండలంలోని పోలవరం గ్రామానికి చెందిన సత్యవాణి&comma; మన్మోహన్ అను వారు ఇటీవల పోలవరం గ్రామం లో 738&sol;1 సర్వే నెం లో 88 సెంట్లు ఎర్రచందనం మొక్కలు…

Read more

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..

<p>ప్రకాశం జిల్లా&period;&period; పెద్దారవీడు మండలం గొబ్బురు-తోకపల్లి హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; బోలేరో వావానం &comma; బైక్ à°¡à±€ కొని తండ్రి&comma; కుమారుడు&comma; అక్కడక్కడే ఇద్దరు మృతి చెందగా&period;&period; మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది&period; చికిత్స నిమిత్తం108…

Read more

లోక్‌సభ లో కలకలం

<p>పార్లమెంట్ సమావేశాల వేళ లోక్ సభలో కలకలం రేగింది&period; లోక్ సభలోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు&period; సభలో టియర్ గ్యాస్ వదిలి భయాందోళనలను సృష్టించారు&period; à°ˆ గందరగోళంతో ఎంపీలు భయపడి పరుగులు తీశారు&period; కొందరు ఎంపీలు వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి…

Read more

చిత్తూరు జిల్లాలో దారుణం

<p>చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది&comma; అప్పు చెల్లించలేదని తిరుమలేష్ అనే వ్యక్తిని గదిలో బంధించారు&period; డిపికి చెందిన బుజ్జి అనే వ్యక్తి మూడురోజులుగా గదిలో బంధించి వేధింపులకు గురి చేశారని తిరుమలేష్ ఆవేదన వ్యక్తం చేశారు&period; తమ కుటుంబ…

Read more

ఘోర రోడ్డుప్రమాదం..

<p>తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం గ్రామ శివారులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది&period; ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది&comma; ప్రమాదానికి గురైన లారీని వరుసగా మరో ఆరు లారీలు ఢీకొట్టడం తో నలుగురు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి&period; ఆసుపత్రికి తరలించారు&period; పోలీసులు…

Read more

నిర్మల్ జిల్లా లో ఘోర సంఘటన…

<p>నిర్మల్ జిల్లా అమానుష ఘటన చోటుచేసుకుంది&period; బైంసా మండలంలోని చింతల్ బోరి గ్రామంలో అమానుష ఘటన&period; నాలుగు వానరాలను చంపి కాల్చి వండుకొని తింటున్న నలుగురిని పట్టుకున్న గ్రామస్తులు&comma; వారి వద్ద లభించిన కాల్చిన వానరం తల&comma;కళ్ళు&comma;చేతులు&period; వారిని పట్టుకొని నిలదీయడంతో…

Read more

షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం.

<p>పార్వతిపురం మన్యం జిల్లా&period; నర్సిపురం గ్రామంలో అగ్నిప్రమాదం&period; పెద్ద వీధిలో మాచర్ల శ్రీరాములు గృహంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు&period; ఇంటి నుంచి భారీ మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బందికి&period;&period; సమాచారం అందించిన గ్రామస్తులు&period; సంఘటన స్థలాన్ని చేరుకొని మంటలను అదుపులోకి…

Read more

నుసి పురుగు మందు వికటించి పశువులు మృతి..

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గo అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో పశువుల వైద్యశాలలో సిబ్బంది నిర్వాకం బయటపడింది&period; పశువులకు ఇచ్చే నుశిపురుగు నివారణ కోసం ఇచ్చే మందు వికటించి నాలుగు పశువులు మృతి చెందినట్లు బాధితుడు ఆరోపించాడు&period; à°—à°¤ నాలుగు సంవత్సరాల…

Read more