చిత్తూరు జిల్లాలో దారుణం

It is worse in Chittoor

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది&comma; అప్పు చెల్లించలేదని తిరుమలేష్ అనే వ్యక్తిని గదిలో బంధించారు&period; డిపికి చెందిన బుజ్జి అనే వ్యక్తి మూడురోజులుగా గదిలో బంధించి వేధింపులకు గురి చేశారని తిరుమలేష్ ఆవేదన వ్యక్తం చేశారు&period; తమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనీయలేదని మండిపడ్డారు&period; మూడురోజులుగా అన్నం పెట్టకుండా కొట్టారని తిరుమలేష్ కన్నీటి పర్యంతమయ్యాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.

అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.

దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.