Crime

ఘోర రోడ్డు ప్రమాదం….

<p>సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; ప్యాసింజర్&comma; ట్రాలీ ఆటోలు ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది&period; ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు&period;ఆటోలో ప్రయాణిస్తున్న వారు చేర్యాల మండలం గురన్నపేట…

Read more

ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం..

<p>సీపీఎస్ రద్దు చేయలేదన్న బాధతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు&period; ఉపాధ్యాయుడిని ఆసుపత్రికి తరలించగా ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలియజేశారు&period; తన చావుకు సీఎం జగనే కారణమని ఐదు పేజీల లేఖ రాసి…

Read more

కనకదుర్గ గుడిలో హుండీ తాళాలు పగలగొట్టిన దొంగలు

<p>తిరుపతి జిల్లా వెంకటగిరి గుంటకట్ట సమీపంలోని కనకదుర్గమ్మ గుడిలో హుండీ చోరి గురైంది&period; అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగ హుండీ తాళాలు పగులగొట్టి నగదు దోచుకెళ్లాడు&period; హుండీలో సుమారు 50 వేల రూపాయల నగదు ఉండొచ్చని అంచనా&comma; అయితే à°ˆ…

Read more

చత్తీస్ ఘడ్ నారాయణపుర్ జిల్లాలో నక్సల్స్ ఘాతకం…

<p>ఛత్తీస్ గఢ్ నారాయణపూర్ జిల్లా నక్సల్స్ ఘాతుకం&comma; చోటే డోంగర్ గ్రామస్థుడిని నక్సలైట్లు గొడ్డలితో నరికి చంపారు&period; మృతుడు కోమల్ మంజ అని పోలీస్‌లు గుర్తించారు&period; చోటే డోంగర్ గ్రామంలో పేరు పొందిన నాటువైద్యుని మేనల్లుడు మంజ తన మేనమామతో కలిసి…

Read more

పరిటాల గ్రామంలో విషాదం..

<p>ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది&period; 18 నెలల అసిర్ అహ్మద్ అనే బాలుడు ఆటో à°•à°¿à°‚à°¦ పడి మృతి చెందాడు&period; ఇంటి వద్దకు వాటర్ క్యాన్ వేయటానికి వచ్చిన ఆటో&comma; ఇంటి బయట ఆడుకుంటున్న…

Read more

సుఖ్‌దేవ్‌ హత్య కేసు.. నిందితుల అరెస్టు

<p>రాష్ట్రీయ రాజ్‌పూత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామేడీ దారుణ హత్య కేసులో ఇద్దరు షూటర్లను పోలీసులు అరెస్టు చేశారు&period; నిందితులతో పాటు వారి సహచరుడు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు&period; ఢిల్లీ&comma; రాజస్థాన్‌ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు లో రోహిత్‌ రాఠోడ్‌&comma;…

Read more

నక్కల దొడ్డి దగ్గర అదుపుతప్పిన ద్విచక్ర వాహనం….

<p>అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నక్కం దొడ్డి దగ్గర ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి&period; ఇద్దరిలో ఒకరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; మృతి చెందిన వ్యక్తి గుత్తి దగ్గర ధర్మాపురంకు చెందిన వాడని…

Read more

ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్..!

<p>మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కన్నాల జాతీయ రహదారిపై బైక్ ను ఢీకొన్న లారీ&period; బైక్ ట్యాంకర్ పేలడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు&period; బైక్ ట్యాంకర్ పేలడంతో ఆకస్మాత్తుగ మంటలు చేయాలరేగి బైక్ నడిపే వ్యక్తి సజీవ దహనం అయ్యాడు&period;…

Read more

సింగరాయకొండలో యువకుడి పై కత్తితో దాడి

<p>సింగరాయకొండలో పాతకక్షల నేపథ్యంలో యువకుడును గొంతు కోసిన సంఘటన శనివారం చోటు చేసుకుంది&period; స్థానిక బాలుర ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఆడుతా ఆంధ్ర క్రికెట్ పోటీల్లో క్రీడలను చూడటానికి వచ్చిన మూలుగుంటపాడు గ్రామానికి చెందిన మిరియం శ్రీకాంత్ యువకుడు ను&comma; ఊళ్లపాలెం…

Read more

జంట హత్యల కేసులో నిందితులను పట్టుకున్న పోలీసులు…

<p>చింతూరు ఏజెన్సీ లో కలకలం రేపిన జంట హత్య కేసులో నిందితులను పట్టుకున్న పోలీసులు తన భార్య తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని శ్రీకాంత్ అనే వ్యక్తిని తన భార్య ప్రియాంకని హత్య చేసిన భర్త నాగేంద్ర&period; అక్రమ సంబంధంతో పాటు…

Read more