తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్..

telangana thalli

Advertisements

&NewLine;<p>కరీంగనర్ లో తెలంగాణ తల్లి విగ్రహం తక్షణం ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు&period; తమపై నెపం నెట్టిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి నెల దాటినా విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టించలేదన్నారు&period; తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు&period; గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఉద్యమిస్తే తమను అరెస్టు చేసిన విషయాన్ని రవీందర్ సింగ్ గుర్తు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..