Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Devotional సీత రామచంద్ర స్వామి ని దర్శించుకున్న డిప్యూటీ సీఎం సతీమణి

సీత రామచంద్ర స్వామి ని దర్శించుకున్న డిప్యూటీ సీఎం సతీమణి

by Satya
Deputy CM's wife who visited Sita Ramachandra Swami


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామివారిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు నందినిని ఆలయ మర్యాదలతో ఆలయంలోకి ఆహ్వానించి క్షేత్ర విశిష్టతను తెలియజేశారు.

ఇది చదవండి: చిలుకూరి బాలాజీ దేవాలయం

ప్రత్యేక పూజల అనంతరం భట్టి సతీమణికి శ్రీ లక్ష్మీ తాయారు అమ్మ వారి కోవెలలో అర్చకులు స్వామివారి ప్రసాదాలను అందించి వేద ఆశీర్వచనాలు అందించారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని నందిని తెలిపారు. 10 ఏళ్ళ BRS పాలనలో భద్రాచల రామాలయాన్ని అభివృద్ధి చేయడాన్ని మర్చిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో కచ్చితంగా రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని భట్టి సతీమణి తెలిపారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి …
తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.
తిరుమల శ్రీవారి దర్శనానికి రాబోయే మూడు నెలల్లో ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న భక్తులకు టీటీడీ …
పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరులో నేలవాలిన 200 ఏళ్ల వేపచెట్టు.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్రా మండలం ఆలమూరు గ్రామంలో సుమారు రెండు శతాబ్దాల చరిత్ర …

Advertisements

You may also like

Our Visitor

040024
Total views : 203024

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: