Devotional

ఘనంగా శ్రీ భోగేశ్వర స్వామి వారి పూజలు..

<p>అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో వెలసిన శ్రీ భోగేశ్వర స్వామి వారి మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి&period; à°ˆ సందర్బంగా స్వామివారికి పంచామృతాలు&comma; సుగంధ ద్రవ్యాలు&comma; విభూది&comma; పసుపు&comma; à°—à°‚à°§à°‚&comma; కుంకుమ&comma; రుద్రాక్ష&comma; పుష్ప&comma; జల&comma; ఫలరసాలతో అభిషేకాలు నిర్వహించారు&period;…

Read more

శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ దివ్య లీలామృతం

<p>దుష్టశిక్షణ&comma; శిష్ట రక్షణ&comma; ధర్మసంస్థాపన à°² కోసం పందొమ్మిదవ శతాబ్దంలో à°ˆ భువిపై వెలసిన సమర్థ సద్గురువు శ్రీ సాయినాధుడు&period; తనను మనస్ఫూర్తిగా విశ్వసించి తన భక్తులకు ఎల్లవేళలా వెన్నంటి వుండి వారికి తన అమూల్యమైన&comma; అభేద్యమైన రక్షణ కవచం అందించడమే…

Read more

మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు..

<p>దేశంలో అత్యధిక భక్తులు సందర్శించే జాతర మేడారం&period; అయితే వచ్చే నెలలో జరగబోయే మేడారం జాతర నిర్వహణకు&comma; తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక శ్రధ్ద చూపుతోంది&period; వచ్చే నెలలో జరగబోయే మేడారం మహా జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నదని…

Read more

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం

<p>కృష్ణాజిల్లా కూచిపూడి అనగానే తెలుగువారికి ప్రత్యేకమైన నృత్యం గుర్తుకువస్తుంది&period; à°† కూచిపూడికి సమీపంలో ఉన్న మొవ్వ పేరు వినగానే వేణుగోపాలుడు మదిలో నిలుస్తాడు&period; మొవ్వలో ఉన్న వేణుగోపాలుని ఆలయం ఈనాటిది కాదు&period; à°† స్వామి మహత్యమూ సామాన్యమైనది కాదు&period; ఒకప్పుడు మౌద్గల్యుడు…

Read more

తలచిన వెంటనే వరాలిచ్చే అమ్మ..

<p>కాకినాడ&comma; à°† అమ్మను తలుచుకోగానే పలికి వరాలిస్తుంది&period; అందుకే తలుపులమ్మ అని పిలుచుకున్నారు&period; à°ˆ అమ్మవారు కాకినాడ జిల్లా తుని మండలం లోవలో కొలువుదీరారు&period; తలుచుకోగానే ఆమె ఇంటికి వచ్చేది&period; à°“ రోజు పశువుల కాపరులకు కనిపించి తాను కొండ పై…

Read more

22వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం…

<p>నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 22à°µ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది&period; à°ˆ సమావేశం సుమారు 4 గంటలపాటు కొనసాగింది&period; అనంతరం ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి మీడియాతో…

Read more

పుణ్యక్షేత్రానికి తరలివచ్చిన భక్తులు..

<p>కొండగట్టుకు భక్తులు పోటెత్తారు&period; జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రానికి వేకువ జాము నుంచే భక్తులు భారీగా తరలి వచ్చారు&period; వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు పుష్కరిణిలో స్నానాలు ఆచరించి ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామి వారిని…

Read more

అమ్మవారిని దర్శించుకున్న సత్యపాల్..

<p>జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఐదో శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ బగేల్ దర్శించుకున్నారు&period; అమ్మవారి దర్శనానికి వచ్చిన కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు&comma; పాలకమండలి…

Read more

శ్రీముఖలింగం దేవాలయం

<p>శ్రీకాకుళం జిల్లాలో వంశధారానదికి à°Žà°¡à°® గట్టున నగరికటకం&comma; ముఖలింగం అనే రెండు గ్రామాలున్నాయి&period; à°ˆ రెండు గ్రామాల నడుమ&comma; ముఖ్యంగా ముఖలింగంలో మధుకేశ్వరాలయం&comma; సోమేశ్వరాలయం&comma; భీమేశ్వరాలయం అని మూడు శైవ దేవాలయాలు ఉన్నాయి&period; à°ˆ మూడు ఆలయాలలో &&num;8220&semi;మధుకేశ్వరాలయం&&num;8221&semi; అతి పురాతనమైనది&comma;…

Read more

రామయ్యకు అత్తారింటి నుంచి కానుకలు..

<p>అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి శరవేగంగా జరుగుతున్న వేళ రామయ్యకు అత్తారింటి నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి&period; సీతాదేవి జన్మించిన నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి 3 వేలకు పైగా బహుమానాలు అయోధ్యకు చేరుకున్నాయి&period; వీటిలో వెండి పాదరక్షలు&comma; ఆభరణాలు&comma; దుస్తులు&comma; వెండివిల్లు వంటివి ఉన్నాయి&period;…

Read more