11
నేడు శ్రీశైలం(Srisailam)లో లోకళ్యాణార్ధం శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారి(Sri Bhramarambikadevi)కి వార్షిక కుంభోత్సవం. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు తొలి విడత సాత్వికబలిగా కొబ్బరి, నిమ్మ, గుమ్మడికాయలు సమర్పణ సాయంకాలం శ్రీస్వామివారికి అన్నాభిషేకం, ఆలయద్వారాలు మూసివేత సాయంత్రం అన్నం కుంభరాశిగా పోసి స్త్రీ వేషధారణలో ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి తొమ్మిది రకాల పిండివంటలతో మహానివేదన కుంభహారతి అనంతరం అమ్మవారి విడత సాత్వికబలి సమర్పించారు. అనంతరం భక్తులను అమ్మవారి నిజారుప దర్శనానికి అనుమతి ఇచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఎన్నికల వేళ పెరిగిన టికెట్ ధరలు..!ఓ పక్క ఎన్నికలు, మరో పక్క సమ్మర్ హాలిడేస్… ఇంకేముంది ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు అమాంతంగా చార్జీలు పెంచేశారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీనితో విమాన చార్జీల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఈ…
- సొంతూర్లకు క్యూకట్టిన ఏపీ ప్రజలు.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు ఓటర్లు తరలివెళ్తున్నారు. హైదరాబాద్(Hyderabad) నుంచి సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో, హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే రోడ్లన్నీ ఫుల్గా కనిపిస్తున్నాయి. సోమవారం ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో, అక్కడ ఓటు హక్కు ఉన్న…
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..!తిరుపతి రూరల్ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేతలంతా వరుసగా తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో చేరిపోయారు. తిరుపతి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పలువురు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.