ఇక్కడ పులి ఆనవాళ్లు లేవు..

Police

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో గత వారం రోజుల నుంచి పులి&comma; చిరుతపులి సంచరిస్తుందని వద్దంతులు వినిపిస్తుడడంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు గ్రామస్తులు తెలిపిన విధంగా అడుగులను పరిశీలించగా అవి కుక్క జాతికి చెందిన అడుగులుగా గుర్తించారు అయినా సరే వాళ్లు అప్రమత్తంగా ఉండి ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేసి వైల్డ్ ఫుట్ ఎక్స్పర్ట్ ను రప్పించి పరిశీలన చేయగా వారికి తేలింది ఏమనగా ఇక్కడ ఎలాంటి పులి కాని చిరుత పులి కాని సంచరిస్తున్నట్టు ఆనవాళ్లు లేవని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రతిమ తెలిపారు&period; ఈ నేపథ్యంలో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరు భయపడవద్దని ఇక్కడ పులి కానీ చిరుత పులికాని సంచరించిన ఆనవాళ్ళు లేవని అది కేవలం కుక్క జాతికి చెందిన కళ్ల గుర్తులే అని ఆమె ఈరోజు తెలిపారు<br>ఈ నేపథ్యంలో ఇంక వారు వాళ్ళ రెస్క్యూ టిం రంగంలోనే ఉండి ఇంక గమనిస్తూనే ఉన్నామని ఇంకా వీలైనన్ని ట్రాకింగ్ కెమెరాలను ఎర్పాటు చేసి ఎప్పటికపుడు ప్రజలకు సమాచారం ఇస్తామని తెలిపారు&period; ప్రజలు రాత్రి పూట ఒంటరిగా తిరిగొద్దని ప్రజలకు తెలిపారు&period; చేవెళ్ల పోలీసు కూడా రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తున్నారని ఏమైనా సమాచారం ఉంటే తెలుపాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.