తెలంగాణలో విద్యుత్ పరిస్థితి గందరగోళం – రేవంత్ రెడ్డి

Revanth Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణలో విద్యుత్ పరిస్థితి గందరగోళంగా ఉందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; విద్యుత్ పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు&period; కేబినెట్ తొలి సమావేశంలో విద్యుత్ పరిస్థితిపై విస్తృతంగా చర్చించారు&period; సీఎండీపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనీ అధికారులను అడిగి తెలుసుకున్నారు&period; ఈ సారి జరగనున్న సమీక్షకు సీఎండీలను కూడా పిలవాలని ఆదేశించారు&period; సీఎండీ రాజీనామాను ఆమోదించవద్దన్నారు&period; ఆరు గ్యారెంటీలపై కర్ణాటకకు వెళ్లి అధ్యయనం చేయాలని సూచించారు&period; ప్రజల ఆకాంక్షల మేరకు అధికారుల పని తీరు ఉండాలని అన్నారు&period; అధికారులు సమర్థవంతంగా పని చేయాలనీ&comma; లేకుంటే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని అధికారులను హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.