గ్రామంలోకి భారీగా వరద నీరు..

penna water

Advertisements

&NewLine;<p> ఇందుకూరుపేట మండలం గంగపట్నం పల్లిపాలెం లో ఇటీవల కురిసిన వర్షాలకు పెన్నా వరద నీరు గ్రామంలోకి భారీగా చేరుకుంది&period; గ్రామస్తులు చొరవ తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది&period; పల్లిపాలెం గ్రామంలోకి వస్తుండటంతో గ్రామస్దులు చొరవ తీసుకొని పెన్నాముఖ ద్వార కట్టను తెగొట్టిన మత్స్యకారులు బకింగ్ హోమ్ కెనాల్ లోని వరద నీరు సముద్రం లోకి వదులుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.