Kaleshwaram Project : కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు

Advertisements

&NewLine;<p>జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిన పిల్లర్లు&comma; వంతెనను తెలంగాణ జన సమితి అధ్యక్షుడు&comma; ప్రొఫెసర్ కోదండరాం పరిశీలించారు&period;లక్ష్మీ బ్యారేజ్ కుంగడం పై శ్వేతపత్రం విడుదల చేయాలని దేశంలో జరిగిన కుంభకోణాలలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఒకటి అన్నారు&period; గతంలో నిర్మించిన ఎల్లంపల్లి&comma;SRSP ప్రాజెక్టులకు ఏలాంటి డోకా లేదన్నారు&period; బ్యారేజ్ కుంగడానికి గల కారణాలు తెలియజేయాలి&period; ప్రాజెక్ట్ పై న్యాయ విచారణ చేపట్టాలని&comma;బాద్యులపై చర్యలు తీసుకోవాలని కోదండరాం డిమాండ్ చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!