గుంటూరులో టీడీపీ నేతల ఓట్ల తొలగింపు ప్రక్రియ కలకలం రేపుతోంది

Advertisements

&NewLine;<p>గుంటూరులో టీడీపీ నేతల ఓట్ల తొలగింపు ప్రక్రియ కలకలం రేపుతోంది&period; తమ ఓట్లను వైసీపీ నేతలు తొలగించారని టీడీపీ కార్పొరేటర్లు మునిసిపల్ అధికారులకు పిర్యాదు చేశామన్నారు&period; ఇరవై ఏళ్లగా తన ఓటు గుంటూరులో ఉందని&period;&period; దానిని వైసీపీ నేతలు తొలగించారని కార్పొరేటర్ కోటేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; అధికారులు స్పందించకుంటే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు&period; పశ్చిమ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట కాబట్టి ఇక్కడ వెయ్యి ఓట్లు తొలగించటం&period;&period; ప్రజాస్వామ్యంలో నియంత పాలన అవుతుందని కార్పొరేటర్ బుజ్జి అవేదన వ్యక్తం చేశారు&period; పఫామ్ 7 తో టీడీపీ ఓట్లు తొలగించిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.