ఉమ పై కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

Krishnaprasad

Advertisements

&NewLine;<p>వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాజీ మంత్రి ఉమ పై సంచలన వ్యాఖ్యలు చేశారు&period; మైలవరం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం జనసేన టీడీపీ పొత్తు నేపద్యంలో మాజీ మంత్రి ఉమ కంటే జనసేన పార్టీ నేత అక్కల గాంధీనే తమకు బలమైన ప్రత్యర్థి అని వ్యాఖ్యానించారు&period; మునేటి ప్రమాదంలో మరణించిన వారు మా కుటుంబానికి సన్నిహితులని గత 50 సంవత్సరాలుగా వారి కుటుంబాలతో మాకు అనుబందం ఉందని శవాల మీద పేలాలు ఏరుకునే ఉమా వారి నేపద్యం అవసరం లేకుండానే ఏటి వద్ద ధర్నా చేసి వారి చావులకు నేనే బాద్యున్ని అంటూ అసభ్యంగా ఆరోపణలు చేశారన్నారు&period; అన్నా క్యాంటీన్లలో బకెట్లు పట్టుకుని వడ్డించి మొత్తం ఉమానే చేస్తున్నట్లు డ్రామాలు చేస్తున్నాడన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.