ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై విద్యార్థుల ఆందోళన.

Advertisements

<p>జనగామ జిల్లా కేంద్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు&period;&period; కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు&period;కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు&period;&period; ప్రభుత్వం తమ భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు&period;విద్యాశాఖను ముఖ్యమంత్రి వద్దే ఉంచుకుని 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోవడం లేదని SFI నాయకులు ఆరోపించారు&period;&period; బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు&period;ఫీజు బకాయిలను విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.

అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.

మంచిర్యాల జిల్లాలో ముగిసిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు.