తాడిపత్రిలో పాంప్లెట్లు కలకలం…

jc vs peddireddy

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జేసీ&comma; వర్సెస్ పెద్దారెడ్డి నాయకుల మద్య మరోసారి పాంప్లెట్లు కలకలంచోటుచేసుకుంది &comma; దోచుకునే వారు వద్దు అభివృద్ధి చేసే వారే ముద్దు అంటూ పట్టణంలో పాంప్లెట్ ప్రచురణ చేశారు&comma; వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 2019 ఎన్నికల ముందు భూములు 53 ఎకరాలు ఉండగా&comma; పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరంలో దాదాపు 120 ఎకరాలు పైగా భూములు ఎలా వచ్చాయి&quest; అని ఆయన ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.