శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే యశస్విని…

Telangana Palakurti MLA Yashaswini

Advertisements

&NewLine;<p>తెలంగాణ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు&period; ఈ రోజు నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని&comma; గెలిచిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా భావిస్తున్నారని&comma; తన నియోజకవర్గ ప్రజలకు ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని దానికి శక్తిని స్వామి వారు ఇవ్వాలని వేడుకున్నానని ఎమ్మెల్యే యశస్విని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.