కూతురు పెళ్లి కోసం దాచిన సొమ్ము చెదలు పాలు…

pelli

Advertisements

&NewLine;<p>పార్వతీపురం మండలంలోని పుట్టూరు గ్రామముకు చెందిన ఆదిమూల లక్ష్మణ భార్య గుంపమ్మ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోసిస్తునారు&period;వీళ్ళకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు&period;<br>వీళ్ళ పెద్ద కుమారుడు ఆరు నెలల కిందట దురదుష్టవసాత్తు మేడ మీద నుంచి జారి పడి చనిపోవడం జరిగింది&period;<br>ఈ నేపథ్యంలో కూలీ పనులు చేసుకుంటూ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులకు చేద పురుగులు పట్టి ఎందుకు పనికిరాని చెత్తగా మారడంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో పడింది&period;<br>కూతురుకు పెళ్లి ఉపకారంతో నిమిత్తం గత కొన్ని నెలలుగా ట్రంక్ పెట్టేలోని ఒక బ్యాగలో దాచిన డబ్బుల కోసం ఆ పెట్టెను తెరవగా చెదల పురుగుల మధ్య 500 రూ&comma; 100 రూ నోట్లు ముక్కలుగా మారి మట్టితో కనిపించాయి&period;<br>సుమారు రెండు లక్షల రూపాయలు చెదలు పట్టి ముక్కలు ముక్కలుగా కనిపించడంతో భాదితులు కన్నీరు మున్నీరు అయ్యారు&period;<br>చెమట చిందించి కష్టపడి డబ్బులకు చెద పురుగులు పట్టడంతో ఈ రైతు ఆవేదన దుఃఖం చూసి స్థానికులు<br>చలించిపోయారు&period;&period;ప్రభుత్వం కానీ నాయకలు కానీ సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..