నేడు పిఠాపురంలో కొనసాగుతున్న నారాలోకేష్ పాదయాత్ర

naralokesh

Advertisements

&NewLine;<p>టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 215 వ రోజుకు చేరుకుంది&period; నేడు ఆయన పాదయాత్ర పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగనుంది&period; ఇక ఆయన పాదయాత్ర కాకినాడ రూరల్ తిమ్మాపురం యార్లగడ్డ గార్డెన్స్ నుంచి ప్రారంభం కానుంది&period; రాత్రికి యండపల్లి జంక్షన్ వద్ విడిది కేంద్రంలో బస చేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..